నెమలిగుండంకు భక్తుల తాకిడి

ABN , First Publish Date - 2021-11-28T04:02:30+05:30 IST

మండలంలోని జెపుల్లలచెరువు గ్రామసమీపాన నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీనెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు.

నెమలిగుండంకు భక్తుల తాకిడి
నెమలిగుండంకు భక్తుల తాకిడి

రాచర్ల, నవంబరు 27 : మండలంలోని జెపుల్లలచెరువు గ్రామసమీపాన నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీనెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం సందర్భంగా  పెద్ద సంఖ్యలలో భక్తులు రంగనాయక స్వామిని దర్శించుకుని మొక్కులను తీర్చుకున్నారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబు కుమారుడు కృష్ణచైతన్య స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


Updated Date - 2021-11-28T04:02:30+05:30 IST