బజాజ్ఆటో నుంచి కొత్త డోమినార్ 400
ABN , First Publish Date - 2021-10-26T08:34:41+05:30 IST
మార్కెట్లో డోమినార్ 400 బైక్ కొత్త వెర్షన్ విడుదల చేసినట్టు బజాజ్ ఆటో ప్రకటించింది.
న్యూఢిల్లీ: మార్కెట్లో డోమినార్ 400 బైక్ కొత్త వెర్షన్ విడుదల చేసినట్టు బజాజ్ ఆటో ప్రకటించింది. ఢిల్లీలో దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.2.16 లక్షలు. సుదీర్ఘ దూరాలకు దీర్ఘకాలం ప్రయాణించే రైడర్లకు అనుకూలంగా ఉండేలా దీనికి ఫ్యాక్టరీలోనే బిగించిన యాక్సెసరీస్ ఉంటా యి. 373.3సిసి ఇంజన్ ఉండే ఈ బైక్ 40 పీఎస్ పవర్ అందిస్తుందని ఆయన చెప్పారు.