టీఎన్జీవోస్‌ రాష్ట్ర నాయకులకు సన్మానం

ABN , First Publish Date - 2021-07-27T04:47:46+05:30 IST

టీఎన్జీవోస్‌ రాష్ట్ర నాయకులకు సన్మానం

టీఎన్జీవోస్‌ రాష్ట్ర నాయకులకు సన్మానం
రాష్ట్ర నాయకులను సన్మానిస్తున్న జిల్లా నాయకులు

మేడ్చల్‌ అర్బన్‌: తెలంగాణ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పా టుపడుతున్న టీఎన్జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌, కార్యదర్శి ప్రతా్‌పలను సోమవారం మేడ్చల్‌ జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు రవిప్రకాశ్‌, ప్రవీణ్‌గౌడ్‌ సన్మానించారు. తమ సహకారం అందజేస్తామన్నారు.

Updated Date - 2021-07-27T04:47:46+05:30 IST