ఉన్నతాధికారులతో ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ భేటీ

ABN , First Publish Date - 2021-01-22T14:24:45+05:30 IST

అమరావతి: ఉదయం 10:30 గంటలకు ఉన్నతాధికారులతో ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ కానున్నారు.

ఉన్నతాధికారులతో ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ భేటీ

అమరావతి: ఉదయం 10:30 గంటలకు ఉన్నతాధికారులతో ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ కానున్నారు. ఈ సమావేశానికి సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌, పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి జీకే ద్వివేది, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌, ఇతర ఉన్నతాధికారులు  హాజరుకానున్నారు. పంచాయతీ ఎన్నికలు, ఓటర్ల జాబితాపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

Updated Date - 2021-01-22T14:24:45+05:30 IST