నిర్మల్: వడదెబ్బతో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2022-05-01T00:34:24+05:30 IST

జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వీటి కారణంగా

నిర్మల్: వడదెబ్బతో ఇద్దరి మృతి

నిర్మల్: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వీటి కారణంగా భైంసాలో వడదెబ్బతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వడదెబ్బతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితులు మరణించారు. మృతులను సంతోష్(38), దిలీప్ యాదవ్ బచ్చువార్ (41)గా గుర్తించారు. 

Updated Date - 2022-05-01T00:34:24+05:30 IST