నిర్మల్: వడదెబ్బతో ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2022-05-01T00:34:24+05:30 IST
జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వీటి కారణంగా
నిర్మల్: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వీటి కారణంగా భైంసాలో వడదెబ్బతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వడదెబ్బతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితులు మరణించారు. మృతులను సంతోష్(38), దిలీప్ యాదవ్ బచ్చువార్ (41)గా గుర్తించారు.