నిర్మలా సీతారామన్‌తో ముగిసిన Jagan భేటీ

ABN , First Publish Date - 2022-06-02T23:51:26+05:30 IST

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman)తో సీఎం జగన్ (Jagan) భేటీ ముగిసింది. 10 నిమిషాలపాటు పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

నిర్మలా సీతారామన్‌తో ముగిసిన Jagan భేటీ

ఢిల్లీ: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman)తో సీఎం జగన్ (Jagan) భేటీ ముగిసింది. 10 నిమిషాలపాటు పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రుణ పరిమితి, నిధులపై చర్చించినట్లు సమాచారం. అంతకుముందు ప్రధాని మోదీతో జగన్‌ భేటీ అయ్యారు. అరగంటకు పైగా మోదీ, జగన్‌ భేటీ అయ్యారు. ఈ రోజు సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను, ఇతర కేంద్ర మంత్రులనూ జగన్ కలిసే అవకాశముంది.

Updated Date - 2022-06-02T23:51:26+05:30 IST