Nizamabad: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ 4 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-08-28T16:43:04+05:30 IST

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని

Nizamabad: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ 4 గేట్లు ఎత్తివేత

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఇన్‎ఫ్లో 22,650 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ 4 గేట్లను ఎత్తి 12,400 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి అధికారులు విడుదల చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ ఇన్‎ఫ్లో 22,650 క్యూసెక్కులుగా ఉంది. శ్రీరాంసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా, ప్రస్తుతం 1,091 అడుగులుగా కొనసాగుతుంది.

Updated Date - 2021-08-28T16:43:04+05:30 IST