మూడు ల్యాప్‌ ట్యాప్‌ల చోరీపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-09-23T09:22:45+05:30 IST

రీజన్‌ పవర్‌ టెక్‌ పరిశ్రమలో మూడు ల్యాప్‌ట్యాప్‌లు చోరీకి గురవడంపై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు అందింది. మాంబట్టు సెజ్‌లోని రీజన్‌ పవర్‌ టెక్‌ పరిశ్రమలో గతేడాది .

మూడు ల్యాప్‌ ట్యాప్‌ల చోరీపై ఫిర్యాదు

తడ, సెప్టెంబర్‌ 22 :  రీజన్‌ పవర్‌ టెక్‌  పరిశ్రమలో మూడు ల్యాప్‌ట్యాప్‌లు  చోరీకి గురవడంపై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు అందింది. మాంబట్టు సెజ్‌లోని రీజన్‌ పవర్‌ టెక్‌ పరిశ్రమలో గతేడాది డిసెంబర్‌లో మూడు ల్యాప్‌ట్యాప్‌లు కనబడకుండా పోయాయి.


అప్పటి నుంచి పరిశ్రమలో అంతర్గత విచారణ జరిపిన యాజమాన్యం అవి పూర్తిగా అపహరణకు గురైనట్టు నిర్దారించుకుంది.  దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-09-23T09:22:45+05:30 IST