టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఎంపికపై హర్షం

ABN , First Publish Date - 2020-09-23T09:18:41+05:30 IST

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడును ఎంపిక చేయడంపై టీడీపీ మండల నేతలు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఎంపికపై హర్షం

 ఓజిలి, సెప్టెంబరు 22 : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడును ఎంపిక చేయడంపై  టీడీపీ మండల నేతలు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ప్రకటన విడుదల చేసిన వారిలో మండల కన్వీనరు విజయకుమార్‌నాయడు, సీనియర్‌ నాయకులు వల్లూరు సూర్యప్రకాశరావు, ప్రధాన కార్యదర్శి నలమాకల కమలాకర్‌బాబులతోపాటు నాయకులు పాడి వెంకటసుబ్బయ్య, కంకళాల సత్యవరప్రసాద్‌రావు, ఖలీల్‌, అర్జున్‌రాజు ఉన్నారు.

Updated Date - 2020-09-23T09:18:41+05:30 IST