శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

ABN , First Publish Date - 2020-10-27T11:28:36+05:30 IST

రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మం త్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని ఆయన నివాసంలో ఆదివా రం దసరా పండగ సందర్భంగా పలువురు నాయకు లు, అధికారులు దసరా పండగ శుభాకాంక్షలు తెలి యజేశారు.

శుభాకాంక్షలు తెలిపిన నాయకులు


వేల్పూర్‌, అక్టోబరు26: రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మం త్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని ఆయన నివాసంలో ఆదివా రం దసరా పండగ సందర్భంగా పలువురు నాయకు లు, అధికారులు దసరా పండగ శుభాకాంక్షలు తెలి యజేశారు. అందులో కరీంనగర్‌ జడ్పీచైర్మన్‌ తుల ఉమాతో పాటు స్థానిక ఎంపీపీ బీమ జమున, జడ్పీ టీసీ అల్లకొండ భారతి, మండల పార్టీ అధ్యక్షుడు జైడి నాగాధర్‌రెడ్డి, జిల్లా ఆర్టీఏ కమిటీ సభ్యుడు రేగు ల్ల రాములు, బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ మండలాల గ్రామాలకు చెందిన నాయకులు, అధికా రులు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, సర్పం చ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, కలెక్టర్‌ నారాయణ రెడ్డిలను కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Updated Date - 2020-10-27T11:28:36+05:30 IST