‘ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు మాదే’

ABN , First Publish Date - 2022-05-04T16:29:49+05:30 IST

ఎన్నికల హామీలు నెరవేర్చకుండా డీఎంకే ప్రజలను మోసం చేసిందని, అందువల్ల ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు తమదేనని అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం ధీమా వ్యక్తం

‘ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు మాదే’

ప్యారీస్‌(చెన్నై): ఎన్నికల హామీలు నెరవేర్చకుండా డీఎంకే ప్రజలను మోసం చేసిందని, అందువల్ల ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు తమదేనని అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే ఆధ్వర్యంలో స్థానిక పురషవాక్కం తానా వీధిలో ఆ పార్టీ చెన్నై జిల్లాల ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో పన్నీర్‌సెల్వం ప్రసంగించారు.   


Read more