ఈ నెల 28న నోవాటెల్ లో ఆయిల్ పామ్ బిజినెస్ సమ్మిట్

ABN , First Publish Date - 2021-12-24T01:00:57+05:30 IST

జాతీయ వంట నూనెల అభివృద్ధి మిషన్ లో భాగంగా ఈ నెల 28 న హైదరాబాద్ హెచ్ఐసిసిలోని నోవా టెల్ హోటల్ లో ఆయిల్ పామ్ బిజినెస్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉద్యానవన శాఖ డైరెక్టర్ ఎల్.వెంకట్రామ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు

ఈ నెల 28న నోవాటెల్ లో ఆయిల్ పామ్ బిజినెస్ సమ్మిట్

హైదరాబాద్: జాతీయ వంట నూనెల అభివృద్ధి మిషన్ లో భాగంగా ఈ నెల 28 న హైదరాబాద్ హెచ్ఐసిసిలోని నోవా టెల్ హోటల్ లో ఆయిల్ పామ్ బిజినెస్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉద్యానవన శాఖ డైరెక్టర్ ఎల్.వెంకట్రామ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమ్మిట్ లో 9రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, శాఖధిపతులు, రైతులు, ఉద్యానవన, వ్యవసాయ శాఖల అధికారులు,ఆయిల్ పామ్ ప్రాసెసర్ లు పాల్గొంటారని తెలిపారు.తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,తమిళనాడు,కేరళ,ఒడిశా,గుజరాత్,ఛత్తీస్‌గఢ్,గోవా రాష్ట్రాల నుండి దాదాపు 250 మంది డెలిగేట్స్ హాజరుకానున్నట్లు తెలిపారు.


Updated Date - 2021-12-24T01:00:57+05:30 IST