లారీ-తుఫాన్ వాహనం ఢీ.. ఒకరి మృతి.. 8 మందికి గాయాలు
ABN , First Publish Date - 2020-09-23T16:41:51+05:30 IST
గుంటూరు: ఈపూరు మండలం కొండ్రముట్ల వద్ద లారీ - తుఫాన్ వాహనం ఒకదానికొకటి ఢీకొన్నాయి.
గుంటూరు: ఈపూరు మండలం కొండ్రముట్ల వద్ద లారీ - తుఫాన్ వాహనం ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. బాధితులు ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.