లారీ-తుఫాన్ వాహనం ఢీ.. ఒకరి మృతి.. 8 మందికి గాయాలు

ABN , First Publish Date - 2020-09-23T16:41:51+05:30 IST

గుంటూరు: ఈపూరు మండలం కొండ్రముట్ల వద్ద లారీ - తుఫాన్ వాహనం ఒకదానికొకటి ఢీకొన్నాయి.

లారీ-తుఫాన్ వాహనం ఢీ.. ఒకరి మృతి.. 8 మందికి గాయాలు

గుంటూరు: ఈపూరు మండలం కొండ్రముట్ల వద్ద లారీ - తుఫాన్ వాహనం ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. బాధితులు ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2020-09-23T16:41:51+05:30 IST