ఆన్లైన్ తరగతులు వినేలా చూడాలి : డీఈవో
ABN , First Publish Date - 2020-11-29T05:55:25+05:30 IST
కరోనా ప్రభావంతో ప్రభుత్వం ఆన్లైన్ తరగ తులను నిర్వహిస్తున్నందున విద్యార్థులు వారి ఇళ్లలో ఆన్లైన్ తరగతులు వి నేలా చూడాలని డీఈవో దుర్గాప్రసాద్ సూచించారు.
జక్రాన్పల్లి, నవంబరు28: కరోనా ప్రభావంతో ప్రభుత్వం ఆన్లైన్ తరగ తులను నిర్వహిస్తున్నందున విద్యార్థులు వారి ఇళ్లలో ఆన్లైన్ తరగతులు వి నేలా చూడాలని డీఈవో దుర్గాప్రసాద్ సూచించారు. శనివారం మండలంలో ని తొర్లికొండ గ్రామంలో గల ఉన్నత పాఠశాలను డీఈవో తనిఖీ చేశారు. అ నంతరం రిజిష్టర్లను, ఉపాధ్యాయుల డైరీలను పరిశీలించారు. విద్యార్థుల ఇ ళ్లకు వెళ్లి ఆన్లైన్ తరగతులను బోధిస్తున్నందున ఈ తరగతులను వింటు న్నారా అని విద్యార్థులను అడిగితెలుసుకున్నారు. విద్యార్థులు రాసిన నోట్ బు క్కులను పరిశీలించారు. ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ, ఉపాధ్యా యులు సుందర్, రాజేందర్ తదితరులున్నారు.