అరకులో గిరిజన మార్కెట్ యార్డు ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-31T02:50:07+05:30 IST

జిల్లాలోని అరకు లోయలో గిరిజన మార్కెట్ యార్డును

అరకులో గిరిజన మార్కెట్ యార్డు ప్రారంభం

విశాఖ: జిల్లాలోని అరకు లోయలో గిరిజన మార్కెట్ యార్డును జిల్లా కలెక్టర్ మల్లికార్జునరెడ్డి ప్రారంభించారు. అనంతరం గిరిజనులతో కలిసి  కలెక్టర్ నృత్యం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మార్కెట్  యార్డును గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, పాడేరు ఐటీడీఏ పీఓ ఆర్ గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-31T02:50:07+05:30 IST