అరుదైన ఆపరేషన్‌

ABN , First Publish Date - 2020-11-30T04:40:06+05:30 IST

పట్టణంలోని శ్రీవల్లీ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్‌ను ఆదివారం నిర్వహించారు.

అరుదైన ఆపరేషన్‌
తొలగించిన కణితితో డాక్టర్ల బృందం

హుజూర్‌నగర్‌ , నవంబరు 29 : పట్టణంలోని శ్రీవల్లీ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్‌ను ఆదివారం నిర్వహించారు. చింతలపాలెం మండలం పీక్లానాయక్‌తండాకు చెందిన గిరిజన మహిళ లకావత్‌ మంగమ్మ కడుపులో 5 కిలో కణితిని డాక్టర్ల బృందం తొలగించింది. ఆపరేషన్‌లో డాక్టర్‌ శ్రీవల్లీ,   దశరథ, హరిత, నగే్‌షరాథోడ్‌, సురేష్‌, బాలస్వామి పాల్గొన్నారు.  

Updated Date - 2020-11-30T04:40:06+05:30 IST