ముఖారవిందం కోసం...
ABN , First Publish Date - 2021-02-28T08:30:06+05:30 IST
ఒక టేబుల్ స్పూను గంధం పొడి, పావు కప్పు రోజ్ వాటర్, పావు టీస్పూను పసుపు తీసుకుని పేస్ట్లా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి
ఒక టేబుల్ స్పూను గంధం పొడి, పావు కప్పు రోజ్ వాటర్, పావు టీస్పూను పసుపు తీసుకుని పేస్ట్లా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ మాదిరిగా అప్లై చేసి అరగంట తరువాత నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.