AP news: బొడ్డు పేగుకు బదులు...శిశువు వేలు కోసేసిన వైద్యులు

ABN , First Publish Date - 2022-10-04T15:31:30+05:30 IST

జిల్లాలోని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది.

AP news: బొడ్డు పేగుకు బదులు...శిశువు వేలు కోసేసిన వైద్యులు

పల్నాడు: జిల్లాలోని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఓ మహిళ డెలివరీ చేసిన వైద్య సిబ్బంది, శిశువును బయటకు తీసి బొడ్డు పేగుకు బదులు.. శిశువు చిటికన వేలు కోసేశారు. దీంతో వెంటనే శిశువు వేలుకు కట్టుకట్టి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు ప్రభుత్వాస్పత్రి వైద్యులను నిలదీశారు. ఈ ఘటనపై స్పందించిన ఉన్నాతాధికారులు.. బాధ్యురాలిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

Updated Date - 2022-10-04T15:31:30+05:30 IST