పండరీపురకు లక్షలాది మంది పాదయాత్ర
ABN , First Publish Date - 2022-06-28T18:11:08+05:30 IST
బీదర్ జిల్లాకు అనుబంధంగా మహారాష్ట్రలో వెలసిన పండరీపుర ఆలయానికి లక్షలాదిమంది పాదయాత్రగా తరలి పోతున్నారు. కొవిడ్తో రెండేళ్లుగా విఠల
బెంగళూరు, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): బీదర్ జిల్లాకు అనుబంధంగా మహారాష్ట్రలో వెలసిన పండరీపుర ఆలయానికి లక్షలాదిమంది పాదయాత్రగా తరలి పోతున్నారు. కొవిడ్తో రెండేళ్లుగా విఠల రుక్మిణి దర్శనభాగ్యం సాధ్యం కాలేదు. ఈ ఏడాది సంప్రదాయంగా నాలుగురోజులుగా ఉత్సవాలు నిర్వహిస్తుండడంతో రాష్ట్రంలోని ఏడు జిల్లాల నుంచి పెద్దఎత్తున భక్తులు వెళుతున్నారు.