విభజన చట్టం హామీలు అమలు చేయాలి: భట్టి

ABN , First Publish Date - 2022-07-02T09:39:07+05:30 IST

ఏపీ పునర్విభజన చట్టం-2014లోని హామీల అమలుకు చర్యలు తీసుకోవాలంటూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు.

విభజన చట్టం హామీలు అమలు చేయాలి: భట్టి

పీ పునర్విభజన చట్టం-2014లోని హామీల అమలుకు చర్యలు తీసుకోవాలంటూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. 8 ఏళ్లు కావస్తున్నా ఒక్క హామీ అమలుకు నోచుకోలేదన్నారు. రాష్ట్రం కోసం జరిగిన పోరాటాలు, ఆందోళనలతో ప్రజలకిచ్చిన హామీని సోనియాగాంధీ నెరవేర్చారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియనే తప్పు పడుతూ ప్రజల మనోభావాలను ప్రధాని గాయపరిచారని అన్నారు.    

Updated Date - 2022-07-02T09:39:07+05:30 IST