AP News: సిద్ధవటం బయల్దేరిన జనసేనాని

ABN , First Publish Date - 2022-08-20T22:14:03+05:30 IST

Kadapa : జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan) కడప నుంచి సిద్ధవటం బయల్దేరారు. కాసేపట్లో సిద్ధవటం బహిరంగసభలో పవన్ మాట్లాడతారు.

AP News: సిద్ధవటం బయల్దేరిన జనసేనాని

Kadapa: జనసేన పార్టీ  (Janasena Party) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan) కడప నుంచి సిద్ధవటం బయల్దేరారు. కాసేపట్లో సిద్ధవటం బహిరంగసభలో పవన్ మాట్లాడతారు. కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా బాధిత కౌలు రైతు కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. మూడేళ్లలో ఉమ్మడి జిల్లాలో 173 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్కో బాధిత రైతు కుటుంబానికి రూ. లక్ష చొప్పున ఆర్థికసాయం చేయనున్నారు. 173 మంది కౌలు రైతుల కుటుంబాలకు మొత్తం రూ.1.73 కోట్లు పంపిణీ చేస్తారు. 

Updated Date - 2022-08-20T22:14:03+05:30 IST