30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2021-11-27T12:28:50+05:30 IST
పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం నుంచి గుంటూరు జిల్లాకు
నల్లగొండ: పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం నుంచి గుంటూరు జిల్లాకు వాహనంలో అక్రమంగా 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నారు. వాహనా న్ని పోలీ్సస్టేషనకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎ్సఐ రమణారెడ్డి తెలిపారు.