బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు

ABN , First Publish Date - 2022-03-19T22:59:31+05:30 IST

బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు

బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు

న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు కూడా "రికార్డ్ ధరల పెరుగుదల"తో భారతదేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు నలిగిపోయారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. "ద్రవ్యోల్బణం అనేది భారతీయులందరిపై పన్ను.. భారత పౌరులను రక్షించడానికి జీవోఐ తప్పక చర్య తీసుకోవాలని రాహుల్ గాంధీ అన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన కొద్ది రోజులకే ఆయన విమర్శలు గుప్పించారు.

Updated Date - 2022-03-19T22:59:31+05:30 IST