బండి సంజయ్ మాటలను జనం నమ్మే పరిస్థితి లేదు: పొంగులేటి
ABN , First Publish Date - 2022-04-15T22:09:10+05:30 IST
బండి సంజయ్ మాటలను జనం నమ్మే పరిస్థితి లేదు: పొంగులేటి
ఖమ్మం: కూసుమంచి మండలం మానేపల్లిలో పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పర్యటిస్తున్నారు. బండి సంజయ్ మాటలను జనం నమ్మే పరిస్థితి లేదని పొంగులేటి తెలిపారు. బీజేపీని ప్రజలు గమనిస్తున్నారని, బండి సంజయ్వి అహంకారపూరితమైన వ్యాఖ్యలు అని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. ప్రతి ఏటా ధాన్యాన్ని రాష్ట్రప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని శ్రీనివాస్రెడ్డి అన్నారు.