అంధకారంలో 15 గ్రామాల ప్రజలు

ABN , First Publish Date - 2021-08-26T22:42:30+05:30 IST

జిల్లాలోని దాదాపు 15 గ్రామాల ప్రజలు అంధకారంలో

అంధకారంలో 15 గ్రామాల ప్రజలు

ప్రకాశం: జిల్లాలోని దాదాపు 15 గ్రామాల ప్రజలు అంధకారంలో మునిగిపోయారు. చినగంజాం మండలం సోపిరాల దగ్గర విద్యుత్‌ సరఫరా నిలిచి పోయింది.  రైల్వే గేట్ దగ్గర పట్టాల కింద ఉన్న 33 కేవీ విద్యుత్ ​అండర్ కేబుల్ దగ్గర అంతరాయం ఏర్పడింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు 20 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో 15 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

Updated Date - 2021-08-26T22:42:30+05:30 IST