ఖమ్మం: బొలేరో వాహనం బోల్తా పడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-07-13T16:51:16+05:30 IST

ఖమ్మం: కూసుమంచి మండలం జీళ్లచెరువు సమీపంలో బోలేరో వాహనం బోల్తాపడి ఒకరు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఖమ్మం: బొలేరో వాహనం బోల్తా పడి వ్యక్తి మృతి

ఖమ్మం: కూసుమంచి మండలం జీళ్లచెరువు సమీపంలో బోలేరో వాహనం బోల్తాపడి ఒకరు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా.. హాస్పిటల్‌కి తరలించి చికిత్సను అందిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి సూర్యాపేట జిల్లాకు చెందిన గురవయ్యగా పోలీసులు గుర్తించారు. 

Updated Date - 2020-07-13T16:51:16+05:30 IST