వరంగల్ ఎంజీఎంలో కొవిడ్ వార్డు ఎదుట వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-05-11T18:19:55+05:30 IST

వరంగల్ : ఎంజీఎంలో కొవిడ్ రోగుల మరణ మృదంగం కొనసాగుతోంది. వైద్యం కోసం వచ్చి బెడ్లు దొరక్క కొవిడ్

వరంగల్ ఎంజీఎంలో కొవిడ్ వార్డు ఎదుట వ్యక్తి మృతి

వరంగల్ : ఎంజీఎంలో కొవిడ్ రోగుల మరణ మృదంగం కొనసాగుతోంది. వైద్యం కోసం వచ్చి బెడ్లు దొరక్క కొవిడ్ వార్డు ముందే బాధితులు చనిపోతున్న ఘటనలు హృదయాన్ని ద్రవింపజేస్తున్నాయి. నేడు కొవిడ్ వార్డు ఎదుట ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎంజీఎం సిబ్బంది అతని వివరాలను సేకరిస్తున్నారు. 


Updated Date - 2021-05-11T18:19:55+05:30 IST