పెట్రో ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్

ABN , First Publish Date - 2021-11-04T01:47:20+05:30 IST

న్యూఢిల్లీ: దీపావళి సందర్భంగా పెట్రో ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్ తెలిపింది.

పెట్రో ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్

న్యూఢిల్లీ: దీపావళి సందర్భంగా పెట్రో ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్ తెలిపింది. లీటర్ పెట్రోల్‌పై 5 రూపాయలు, లీటర్ డీజిల్‌పై 10 రూపాయలు ఎక్సైజ్ సుంకం తగ్గించాలని నిర్ణయించింది. తగ్గింపు ధరలు గురువారంనుంచి అమల్లోకి రానున్నాయి.  

Updated Date - 2021-11-04T01:47:20+05:30 IST