పీజీ మూడో సెమిస్టర్ ఫలితాలు విడుదల
ABN , First Publish Date - 2021-11-28T07:13:13+05:30 IST
ఎస్వీయూ పీజీ మూడో సెమిస్టర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), నవంబరు 27: ఎస్వీయూ పీజీ మూడో సెమిస్టర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మనబడి.. వెబ్సైట్లో ఫలితాలు పొందుపర్చినట్టు సీఈ దామ్లానాయక్ తెలిపారు.