అటవీ ప్రాంతాల్లో పండ్ల మొక్కలు పెంచాలి

ABN , First Publish Date - 2020-11-27T05:18:38+05:30 IST

కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ ప్రాంతంలో శాఖాహార జంతువుల కోసం పచ్చగడ్డిని పెంచడంతో పాటు పండ్లమొక్కలు పెంచాల ని అటవీ శాఖ అధికారి లోకేష్‌జైశ్వాల్‌ అన్నారు.

అటవీ ప్రాంతాల్లో పండ్ల మొక్కలు పెంచాలి
గడ్డి క్షేత్రాన్ని పరిశీలిస్తున్న అటవీ శాఖ అధికారులు

ఉట్నూర్‌, నవంబరు 26 : కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ ప్రాంతంలో శాఖాహార జంతువుల కోసం పచ్చగడ్డిని పెంచడంతో పాటు పండ్లమొక్కలు పెంచాల ని అటవీ శాఖ అధికారి లోకేష్‌జైశ్వాల్‌ అన్నారు. బీర్సాయిపేట అటవీ ప్రాం తంలో టైగర్‌ జోన్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ వినోద్‌కుమార్‌తో పాటు అటవీ శాఖ ఉ న్నతాధికారులు పర్యటించారు. గడ్డి క్షేత్రాలను పరిశీలించారు. కార్యక్రమం లో డీఎఫ్‌వో డాక్టర్‌ ప్రభాకర్‌, ఎఫ్‌డీవో జాదవ్‌ రాహుల్‌కిషన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-27T05:18:38+05:30 IST