అటవీ ప్రాంతాల్లో పండ్ల మొక్కలు పెంచాలి
ABN , First Publish Date - 2020-11-27T05:18:38+05:30 IST
కవ్వాల్ టైగర్ జోన్ ప్రాంతంలో శాఖాహార జంతువుల కోసం పచ్చగడ్డిని పెంచడంతో పాటు పండ్లమొక్కలు పెంచాల ని అటవీ శాఖ అధికారి లోకేష్జైశ్వాల్ అన్నారు.
ఉట్నూర్, నవంబరు 26 : కవ్వాల్ టైగర్ జోన్ ప్రాంతంలో శాఖాహార జంతువుల కోసం పచ్చగడ్డిని పెంచడంతో పాటు పండ్లమొక్కలు పెంచాల ని అటవీ శాఖ అధికారి లోకేష్జైశ్వాల్ అన్నారు. బీర్సాయిపేట అటవీ ప్రాం తంలో టైగర్ జోన్ ఫీల్డ్ డైరెక్టర్ వినోద్కుమార్తో పాటు అటవీ శాఖ ఉ న్నతాధికారులు పర్యటించారు. గడ్డి క్షేత్రాలను పరిశీలించారు. కార్యక్రమం లో డీఎఫ్వో డాక్టర్ ప్రభాకర్, ఎఫ్డీవో జాదవ్ రాహుల్కిషన్ పాల్గొన్నారు.