పోషక తోటల ప్రాముఖ్యంపై అవగాహన

ABN , First Publish Date - 2021-10-27T03:02:12+05:30 IST

మన గ్రామం - మన విశ్వవి ద్యాలయం కార్యక్రమంలో భాగంగా టీవీఎస్‌ సంస్థ ఆధ్వర్యం లో మంగళవారం మండలపరిధిలోని జీకే పల్లి

పోషక తోటల ప్రాముఖ్యంపై అవగాహన
కూరగాయల విత్తనాలు పంపిణీ చేస్తున్న అధికారులు

వెంకటగిరి, అక్టోబరు 26: మన గ్రామం - మన విశ్వవి ద్యాలయం కార్యక్రమంలో భాగంగా టీవీఎస్‌ సంస్థ ఆధ్వర్యం లో మంగళవారం మండలపరిధిలోని జీకే పల్లిలో  పోషక తోటల ప్రాముఖ్యంపై అవగాహన నిర్వహించారు.  కార్యక్ర మంలో  నిమ్మ,చీని పరిశోధనా కేంద్రం అధిపతి మధుమతి,  శాస్త్రవేత్త కవిత, తదితరులు మాట్లాడారు.  అనంతరం మహిళలకు కూరగాయల విత్తనాలు, పీఎంకే - 1 రకం మునగ మొక్కలను టీవీఎస్‌ సంస్థ సహకారంతో  పంపిణీ చేశారు.


Updated Date - 2021-10-27T03:02:12+05:30 IST