‘మనిషి అలికిడి లేక...’ కవిత్వం

ABN , First Publish Date - 2021-03-01T06:31:09+05:30 IST

చిత్తలూరి సత్యనారాయణ కవిత్వ సంపుటి ‘మనిషి అలికిడి లేక...’ ఆవిష్కరణ సభ జూన్‌ 3 సా.5.30ని.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం...

‘మనిషి అలికిడి లేక...’ కవిత్వం

చిత్తలూరి సత్యనారాయణ కవిత్వ సంపుటి ‘మనిషి అలికిడి లేక...’ ఆవిష్కరణ సభ జూన్‌ 3 సా.5.30ని.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌లో జరుగు తుంది. కె. ఆనందాచారి, కె.శివారెడ్డి, కోయి కోటేశ్వరరావు, రాజాహుస్సేన్‌, యాకూబ్‌, సిద్దెంకి యాదగిరి, కొమ్మవరపు విల్సన్‌ రావు తదితరులు పాల్గొంటారు. 

తెలంగాణ సాహితి

Updated Date - 2021-03-01T06:31:09+05:30 IST