నిర్వాసితులకిచ్చిన హామీలు నెరవేర్చాలి

ABN , First Publish Date - 2020-07-06T11:50:38+05:30 IST

పోలవరం నిర్వాసితు లకు పాదయాత్రలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వేలేరుపాడు ..

నిర్వాసితులకిచ్చిన హామీలు నెరవేర్చాలి

వేలేరుపాడు మండల అఖిలపక్షం డిమాండ్‌ 


వేలేరుపాడు, జూలై 5: పోలవరం నిర్వాసితు లకు పాదయాత్రలో సీఎం జగన్‌ ఇచ్చిన  హామీలను  నెరవేర్చాలని వేలేరుపాడు మండల అఖిలపక్షం డి మాండ్‌ చేసింది. ఆదివా రం అన్ని రాజకీయ పక్షాల నాయకులతో నిర్వాసితులతో  అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అఖి లపక్ష కమిటీ అధ్యక్షుడు కేశగాని శ్రీనివాసరావు మాట్లాడుతూ 2007లో  సేకరించిన భూములకు మరో రూ.5 లక్షలు అదనంగా ఇస్తామని, గత ప్రభుత్వం నిర్వాసితులకు ప్రటించిన వ్యక్తిగత  పరిహారం రూ.6.36 లక్షలను రూ.10 లక్షలకు పెంచుతామని జగన్‌ హామీ ఇచ్చారని  ఈ హామీలను నెరవేర్చి నిర్వాసితులను ఆదు కోవాలని కోరారు. 

Updated Date - 2020-07-06T11:50:38+05:30 IST