పోలవరంప్రాజెక్టు వద్ద పెరిగిన గోదావరి ఉధృతి
ABN , First Publish Date - 2021-07-24T23:19:49+05:30 IST
పోలవరంప్రాజెక్టు వద్ద పెరిగిన గోదావరి ఉధృతి
పశ్చిమగోదావరి: పోలవరంప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. స్పిల్ వే వద్ద 31.7 మీటర్లకు గోదావరి వరద నీరు చేరింది. కాఫర్ డ్యాం వద్ద 32.9 మీటర్లకు చేరిన వరద నీరు చేరగా, పోలవరం బోట్ పాయింట్ వద్ద 22.2 మీటర్లు చేరిన వరద నీరు వచ్చి చేరింది. ఈ వరద ఉధృతితో 48 గేట్ల ద్వారా 5,48,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.