‘పోలవరం పోరు’ ఢిల్లీకి!

ABN , First Publish Date - 2021-08-03T09:08:39+05:30 IST

పోలవరం నిర్వాసితుల పోరు ఢిల్లీకి చేరింది. సోమవారం వందలాది మంది నిర్వాసితులు రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌ నుంచి స్వర్ణ జయంతి రైలులో బయలుదేరారు.

‘పోలవరం పోరు’ ఢిల్లీకి!

5న జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా...బయలుదేరిన నిర్వాసితులు

రాజమహేంద్రవరం, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): పోలవరం నిర్వాసితుల పోరు ఢిల్లీకి చేరింది. సోమవారం వందలాది మంది నిర్వాసితులు రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌ నుంచి స్వర్ణ జయంతి రైలులో బయలుదేరారు. 5న జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాచేస్తారు. దీనికి తెలుగుదేశం, సీపీఐ, సీపీఎం, జనసేన, ఇతర ప్రజాసంఘాలు మద్దతు ఇస్తున్నాయి. 

Updated Date - 2021-08-03T09:08:39+05:30 IST