కొనసాగుతున్న నిర్వాసితుల దీక్షలు

ABN , First Publish Date - 2022-01-18T05:22:50+05:30 IST

నిర్వాసితుల ఐక్యవేదిక నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలు సంక్రాంతి పండుగ నేపథ్యంలో మూడు రోజులు విరామం ప్రకటించారు.

కొనసాగుతున్న నిర్వాసితుల దీక్షలు
నిరసన దీక్షలో నిర్వాసితులు

పోలవరం, జనవరి 17: నిర్వాసితుల ఐక్యవేదిక నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలు సంక్రాంతి పండుగ నేపథ్యంలో మూడు రోజులు విరామం ప్రకటించారు. సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం తిరిగి ప్రారంభించారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికా రులు, ప్రజాప్రతినిధులు తమకు ఇచ్చిన గడువు పూర్తయినా సమస్యల పరి ష్కారానికి చర్యలు చేపట్టలేదన్నారు. ముంపు గ్రామాలు, పునరావాస గ్రామా ల నిర్వాసితులు, ఐక్యవేదిక నాయకులు స్పష్టం చేశారు. కె.సత్యనారాయణ, వి.చిట్టిబాబు, మిడియం వెంకటస్వామి, శివాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-18T05:22:50+05:30 IST