8 మంది ముఠా సభ్యులు అరెస్ట్

ABN , First Publish Date - 2021-01-25T01:17:17+05:30 IST

8 మంది ముఠా సభ్యులు అరెస్ట్

8 మంది ముఠా సభ్యులు అరెస్ట్

మంచిర్యాల: జిల్లాలోని బెల్లంపల్లి ఫారెస్ట్ ఏరియాలో  8 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వన్యప్రాణులను (అలుగును) వేటాడి పట్టుకుంటున్న 8 మంది ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలుగు జంతువుతో పాటు 8 సెల్ ఫోన్స్, మూడు బైక్స్, కత్తి, స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2021-01-25T01:17:17+05:30 IST