Kurnool: ఆర్టీసీ బస్సులో పోలీసుల తనిఖీలు

ABN , First Publish Date - 2022-05-13T14:10:33+05:30 IST

జిల్లాలోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద తెలంగాణ నుండి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

Kurnool: ఆర్టీసీ బస్సులో పోలీసుల తనిఖీలు

కర్నూలు: జిల్లాలోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద తెలంగాణ నుండి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువకుడి నుంచి 12 ప్యాకెట్ల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సదరు యువకుడు నడుము చుట్టూ ఎలాస్టిక్ లోపల మత్తు పదార్థం దాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మత్తు పదార్థాన్ని సీజ్ చేసిన పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు. 


Read more