యాదాద్రి జిల్లాలో పోలీసుల కార్డన్సెర్చ్
ABN , First Publish Date - 2021-10-27T00:49:42+05:30 IST
జిల్లాలో పోలీసులలు కార్డన్సెర్చ్ నిర్వహించారు. బీబీనగర్
యాదాద్రి: జిల్లాలో పోలీసులు కార్డన్సెర్చ్ నిర్వహించారు. బీబీనగర్ మండలంలోని చిన్నరావులపల్లిలో పోలీసులలు కార్డన్ సెర్చ్ చేసారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 24 బైకులు, కారు, ఆటోలను పట్టుకున్నారు. రూ.13వేల విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.