AP News: దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు

ABN , First Publish Date - 2022-08-30T00:56:05+05:30 IST

Kurnool: ఆదోనిలో మూడు రోజుల క్రితం జబ్బార్ బంగారం దుకాణంలో చోరీ జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించారు. వారి నుంచి 1250 గ్రాముల బంగారం, 10 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 83 లక్షలు. గతంలో ఇదే దుకాణంలో పని చేసి మానేసిన వ్యక్తే ఈ దొంగతనానికి ప్లాన్ చేశాడు. నిందితుడికి సహకరించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్నామని పోలీసులు చెప్పారు.

AP News: దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు

Kurnool: ఆదోనిలో మూడు రోజుల క్రితం జబ్బార్ బంగారం దుకాణంలో చోరీ జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించారు. వారి నుంచి 1250 గ్రాముల బంగారం, 10 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 83 లక్షలు. గతంలో  ఇదే దుకాణంలో పని చేసి మానేసిన వ్యక్తే ఈ దొంగతనానికి ప్లాన్ చేశాడు. నిందితుడికి సహకరించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్నామని పోలీసులు చెప్పారు. 

Updated Date - 2022-08-30T00:56:05+05:30 IST