తిర్యాణి అడవుల్లో భారీగా మోహరించిన పోలీసులు
ABN , First Publish Date - 2020-07-14T14:08:38+05:30 IST
కొమురం భీం ఆసిఫాబాద్: మావోయిస్టుల కదలికల నేపథ్యంలో తిర్యాణి అడవుల్లో పోలీసులు భారీగా మోహరించారు.
కొమురం భీం ఆసిఫాబాద్: మావోయిస్టుల కదలికల నేపథ్యంలో తిర్యాణి అడవుల్లో పోలీసులు భారీగా మోహరించారు. తప్పించుకున్న మావోయిస్టు నేతలు లక్ష్యంగా గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. తప్పించుకున్న వారిలో మావోయిస్టు నేతలు భాస్కర్, వర్గీస్లు ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు.