పాతబస్తీలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
ABN , First Publish Date - 2021-05-09T14:21:49+05:30 IST
నగరంలోని పాతబస్తీ, బహదూర్పురాలో పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు చేశారు. పక్కా సమాచారంతో పోలీసులు స్థావరాలపై దాడులు నిర్వహించారు
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ, బహదూర్పురాలో పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు చేశారు. పక్కా సమాచారంతో పోలీసులు స్థావరాలపై దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారుగా రూ. 10వేలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖాజా అనే వ్యక్తి తన గృహాన్ని పేకాట స్థావరంగా మార్చుకుని పేకాట ఆడుతున్నట్లు పోలీసులు తెలిపారు.