గ్రేటర్‌ పోలింగ్‌ పర్యవేక్షణలో మేడ్చల్‌ నేతలు

ABN , First Publish Date - 2020-12-02T05:26:51+05:30 IST

గ్రేటర్‌ పోలింగ్‌ పర్యవేక్షణలో మేడ్చల్‌ నేతలు

గ్రేటర్‌ పోలింగ్‌ పర్యవేక్షణలో మేడ్చల్‌ నేతలు
గ్రేటర్‌ ఎన్నికల్లో అభ్యర్థుల తరఫున పర్యవేక్షిస్తున్న మేడ్చల్‌నేతలు

మేడ్చల్‌ రూరల్‌: గ్రేటర్‌ ఎన్నికల్లో పలు డివిజన్‌లలో అభ్యర్ధులకు మద్దతుగా మంగళవారం మేడ్చల్‌ టీఆర్‌ఎస్‌ నేతలు పర్యటించారు. కుత్భుల్లాపూర్‌ డివిజన్‌లలోని డివిజన్‌లలో పోలింగ్‌ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అభ్యర్ధుల గెలుపు ఖాయమని, మేయర్‌ పీఠం టీఆర్‌ఎ్‌సదేనని ధీమా వ్యక్తం చేశారు.  ప్రజలు టీఆర్‌ఎ్‌సపై పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రాజు, మాజీ సర్పంచ్‌ జగన్‌రెడ్డి, మునీరాబాద్‌ సర్పంచ్‌ గణేష్‌, యూని్‌సపాషా పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T05:26:51+05:30 IST