పేద బ్రాహ్మణ కుటుంబాలను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-08-09T10:47:50+05:30 IST

: జిల్లాలో పేద బ్రాహ్మణ కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని ఏపీ పురోహిత సమాఖ్య జిల్లా ప్రతినిధి ..

పేద బ్రాహ్మణ కుటుంబాలను ఆదుకోవాలి

శృంగవరపుకోట రూరల్‌, ఆగస్టు 8: జిల్లాలో పేద బ్రాహ్మణ కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని ఏపీ పురోహిత సమాఖ్య జిల్లా ప్రతినిధి దొంతుకూర్తి సాయికుమార్‌శర్మ కోరారు. శనివారం బొడ్డవర లక్ష్మీగణపతి ఆలయంలో ఆయన  మాట్లాడుతూ కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్నారని,ఆదుకోవాలని కోరారు. 

Updated Date - 2020-08-09T10:47:50+05:30 IST