పేద బ్రాహ్మణ కుటుంబాలను ఆదుకోవాలి
ABN , First Publish Date - 2020-08-09T10:47:50+05:30 IST
: జిల్లాలో పేద బ్రాహ్మణ కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని ఏపీ పురోహిత సమాఖ్య జిల్లా ప్రతినిధి ..
శృంగవరపుకోట రూరల్, ఆగస్టు 8: జిల్లాలో పేద బ్రాహ్మణ కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని ఏపీ పురోహిత సమాఖ్య జిల్లా ప్రతినిధి దొంతుకూర్తి సాయికుమార్శర్మ కోరారు. శనివారం బొడ్డవర లక్ష్మీగణపతి ఆలయంలో ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్నారని,ఆదుకోవాలని కోరారు.