పేదల ఇళ్లను కూల్చడం దుర్మార్గం

ABN , First Publish Date - 2021-07-24T06:28:54+05:30 IST

ముఖ్యమంత్రి ని వాసం ఉండే తాడేపల్లిలోని అమరారెడ్డినగర్‌లో హైసె క్యూరిటీ జోన్‌ పేరుతో పేదల ఇళ్లను కూల్చడం దుర్మా ర్గపు చర్యని టీడీపీ మండలాఅధ్యక్షుడు మద్దినేని హరి బాబు విమర్శించారు.

పేదల ఇళ్లను కూల్చడం దుర్మార్గం
మాట్లాడుతున్న హరిబాబు

సంతనూతలపాడు, జూలై 23: ముఖ్యమంత్రి ని వాసం ఉండే తాడేపల్లిలోని అమరారెడ్డినగర్‌లో హైసె క్యూరిటీ జోన్‌ పేరుతో పేదల ఇళ్లను కూల్చడం దుర్మా ర్గపు చర్యని టీడీపీ మండలాఅధ్యక్షుడు మద్దినేని హరి బాబు విమర్శించారు. శుక్రవారం సంతనూతలపాడు లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రా జకీయ భిక్షపెట్టిన పేదల పట్ల ఈవిధంగా వ్యవహరి స్తే వైసీపీకి మనుగడ ఉండదన్నారు.  కాగా బాపట్ల పార్లమెంట్‌ తెలుగు మహిళ కార్యనిర్వహణాధికారి కొ త్తపల్లి పద్మను హరిబాబు, ప్రధానకార్యదర్శి తన్నీరు శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు సాదినేని శ్రీరామ్మూర్తి, తన్నీరు నరసింహా రావు, పి.ఇంద్రబాబు, సీహెచ్‌.శ్రీను, ఆర్‌.సురేష్‌, శంక ర్‌, వెంకట్రావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-24T06:28:54+05:30 IST