పోస్టాఫీసులో స్టాంపు పేపర్ల విక్రయాలు
ABN , First Publish Date - 2021-04-18T05:54:57+05:30 IST
పో స్టాఫీసుల్లో స్టాంప్ పేపర్ల విక్ర యాలు జరుగుతాయని రాచర్ల సబ్ పోస్టుమాస్టర్ జి.శ్రీనివాస రావు తెలిపారు.
రాచర్ల, ఏప్రిల్ 17 : పో స్టాఫీసుల్లో స్టాంప్ పేపర్ల విక్ర యాలు జరుగుతాయని రాచర్ల సబ్ పోస్టుమాస్టర్ జి.శ్రీనివాస రావు తెలిపారు. శనివారం స్థా నిక పోస్టాఫీస్లో స్టాంపు పేప ర్లను ఆయన ప్రజలకు విక్ర యించారు. ఇకపై స్టాంప్ పే పర్ల కోసం ఎవరూ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లవలసిన అ వసరం లేదని, గ్రామాల్లో పోస్టాఫీసుల వద్దే అందుబాటులో ఉం టాయని తెలిపారు. 10, 50, 100 రూపాయల రిజిస్ట్రేషన్ స్టాంపు పేపర్లు అమ్మకాలు జరుగుతాయని, వీటిపై అదనపు చార్జీలు ఉండవని, ప్రజలు గ్రహించి కొనుగోలు చేయాలని తెలిపారు.