నేడు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

ABN , First Publish Date - 2020-11-24T10:23:26+05:30 IST

జనగామ పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో సోమవారం విద్యుత్‌ సరఫరాకు నిలిపివేస్తామని ట్రాన్స్‌కో ఏఈ నటరాజ్‌ ఒక ప్రకటనలో తెలిపారు

నేడు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

జనగామ టౌన్‌, నవంబరు 23: జనగామ పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో సోమవారం విద్యుత్‌ సరఫరాకు నిలిపివేస్తామని ట్రాన్స్‌కో ఏఈ నటరాజ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్‌ మెయిన్‌ లైన్‌ మరమ్మతుల కోసం కిష్టబావి, రెడ్డిస్ట్రీట్‌, రైల్వే స్టేషన్‌ ప్రాంతాల్లో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. 

Updated Date - 2020-11-24T10:23:26+05:30 IST