Revanth Reddy Comments:‘‘కాళోజీపై ఎందుకింత కక్ష..తెలంగాణ ఎవనిపాలయిందిరో’’…!
ABN , First Publish Date - 2022-09-09T20:00:04+05:30 IST
‘‘కాళోజీపై ఎందుకింత కక్ష..తెలంగాణ ఎవనిపాలయిందిరో…! అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ విలాసవంతమైన
హైదరాబాద్: ‘‘కాళోజీపై ఎందుకింత కక్ష..తెలంగాణ ఎవనిపాలయిందిరో…! అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి(TPCC Chief Revanth Reddy) ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్(CM KCR) విలాసవంతమైన జీవనం కోసం చూస్తున్నారని, నెలల వ్యవధిలోనే ప్రగతిభవన్(Pragatibhavan) పూర్తైందని ఆరోపించారు. రాజకీయం కోసం 33 జిల్లాల్లో కార్పొరేట్ తరహా పార్టీ ఆఫీస్లు పూర్తి చేశారని, ఎనిమిదేళ్లవుతున్నా కాళోజీ కళాక్షేత్రం మాత్రం మొండి గోడలతో’’ నే మిగిలిందని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.