లాయర్ శ్రీనివాసులు ఆత్మహత్య కేసులో రహస్య విచారణ
ABN , First Publish Date - 2020-09-23T16:27:09+05:30 IST
ప్రకాశం జిల్లా గిద్దలూరులో లాయర్ శ్రీనివాసులు ఆత్మహత్య కేసును పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు.
ఒంగోలు: ప్రకాశం జిల్లా గిద్దలూరులో లాయర్ శ్రీనివాసులు ఆత్మహత్య కేసును పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. మృతుడి వద్ద లభించిన సూసైడ్ లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో గిద్దలూరు ఎస్సైగా పనిచేసిన సమందర్ వలి పేరుతో పాటు మరో వ్యక్తి పేరును మృతుడు సూసైడ్ లెటర్లో రాసినట్లు తెలుస్తోంది.