ప్రకాశం: ఎస్బీఐ ఏటీఎంలో అగ్నిప్రమాదం
ABN , First Publish Date - 2021-01-25T16:03:30+05:30 IST
ప్రకాశం జిల్లా పర్చూరులో ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో విద్యుత్ షాక్ సర్కూట్తో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
ఒంగోలు: ప్రకాశం జిల్లా పర్చూరులో ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో విద్యుత్ షాక్ సర్కూట్తో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు ఏటీఎం మిషన్లు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.